పథకాలు
Filter Scheme category wise
నవరత్నాలు
ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న తొమ్మిది నవరత్న సంక్షేమ పథకాలు: 1. వైఎస్సార్ రైతు భరోసా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. పంటవేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తాం. పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రేమియమ్ మొత్తాన్ని మేమే చెల్లిస్తాం. రైతన్నలకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గం. ఉచిత కరెంట్. ఆక్వారైతులకు కరెంట్ ఛార్జీలు యూనిట్ కు రూ.1.50 కే ఇస్తాం. రూ. 3…
ప్రచురణ తేది: 12/07/2019
వివరాలు వీక్షించండి