Close

యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారి నేతృత్వంలో యోగాంధ్ర సామూహిక ర్యాలీ

21/05/2025 - 21/06/2025

యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారి నేతృత్వంలో స్థానిక జిల్లా పరిషత్ సర్కిల్ నుండి సాయిబాబా గుడి వరకు పెద్ద ఎత్తున ‘ యోగాంధ్ర సామూహిక ర్యాలీ చేద్దాం చేద్దాం – యోగా చేద్దాం ‘ , ‘ సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే – యోగాతో ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ నిర్మిద్దాం ‘ వంటి పలు యోగా నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని నిర్వహించారు.