జాతీయజెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి – కోనేరు సెంటర్ నుండి జిల్లా కోర్టు వరుకు 500 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ
02/08/2022 - 15/08/2022
ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ” హర్ ఘర్ తిరంగా ” కార్యక్రమాన్ని జాతీయజెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా కోనేరు సెంటర్ నుండి జిల్లా కోర్టు వరుకు 500 అడుగుల జాతీయ జెండాతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషాగారు , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాలగారు , కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .