యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం మంగినపూడి బీచ్ తీరం వద్ద వెయ్యి మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
21/05/2025 - 21/06/2025
ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర గనులు , భూగర్భవనరులు మరియు ఎక్స్ సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర గారితోపాటు ఏ . పీ . ఎస్ . ఆర్ . టీ . సీ . చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు , జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు , జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారు , జిల్లా ఎస్ . పీ . ఆర్ . గంగాధర్ రావు గారు తదితరులు పాల్గొని యోగా ప్రియులను ఉత్సాహపరిచారు.