Close

యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం గుడివాడలోని ఎన్ . టి . ఆర్ . స్టేడియంలో 7 వేల మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం

21/05/2025 - 21/06/2025

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారితోపాటు గౌరవ స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు , జిల్లా ఎస్ . పీ . ఆర్ . గంగాధర్ రావు గారు , జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారు తదితరులు పాల్గొని ప్రజలతో పాటు యోగాసనాలు వేశారు . లారీ , ఆటో డ్రైవర్ల అసోసియేషన్ , బ్యాంకర్లు , సహకార సంస్థలు , యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు .