• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగాయలంక శ్రీ రామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద కృష్ణానదిలో జల యోగా కార్యక్రమం .

20/05/2025 - 21/06/2025

ఈ కార్యక్రమంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారితో పాటు జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు , జిల్లా ఎస్ . పీ . ఆర్ . గంగాధర రావుగారు , జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారు , జిల్లా రెవెన్యూ అధికారి కే . చంద్రశేఖరరావు గారు , బందరు ఆర్ . డి . ఓ . కే . స్వాతి గారు , అవనిగడ్డ సబ్ డివిజన్ డి . ఎస్ . పీ . టి . విద్యశ్రీ గారు తదితరులు పాల్గొని , ప్రజలు చేసే యోగాసనాలను తిలకించారు .